Tumgik
babysunnys-blog · 2 years
Text
England : దూకుడే విజయసూత్రం.. ఆల్ రౌండర్లే మ్యాచ్ విన్నర్లు..
Tumblr media
England : ఎదురుదాడి వ్యూహాన్ని టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ అమలు చేసింది. అదే వ్యూహంతో సెమీస్ లో భారత్ ను చిత్తు చేసింది. ఓపెనర్లు బట్లర్ , అలెక్స్ హేల్స్ అద్భుతంగా రాణించారు. ఈ టోర్నిలో కెప్టెన్ బట్లర్ 225 పరుగులు సాధించగా..హేల్స్ 212 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎక్కువ పరుగులు చేసింది బెన్ స్టోక్స్ . ఈ ఆల్ రౌండర్ 110 పరుగులు చేయడమే కాకుండా 6 వికెట్లు తీశాడు. ఫైనల్ లో అద్భుతంగా ఆడి జట్టుకు కప్ అందించాడు.
Follow this link for more updates:- Bigtv
0 notes
babysunnys-blog · 2 years
Text
1 note · View note