జివిఎమ్సీ ఎన్నికల్లో బిజేపి జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్ధుల ప్రకటన విడుదల
జివిఎమ్సీ ఎన్నికల్లో బిజేపి జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్ధుల ప్రకటన విడుదల
విశాఖ: అన్ని వార్డులకు పోటీచేస్తున్న బిజేపి, జనసేన కూటమి…
51 వార్డుల్లో జనసేన, 44 వార్డుల్లో బిజేపి పోటీకి సద్దుబాటు..
ఎమ్మెల్సీ మాధవ్ కామెంట్స్…
ఏపిలోనే తమది తొలి అడుగుగా భావిస్తున్నాము…
ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాము..
వైసిపి భయబ్రాంతులకు గురిచేస్తోంది..వాటిని లెక్కచేయలేదు.
ప్రజాస్వామ్యం బతకాలని వైసిపికి లేదా..
దౌర్జన్యాలకు పాల్పడితే ఊరుకునేది లేదు..
మేయర్ తో పాటు అత్యధిక స్ధానాలు…
View On WordPress
0 notes
ఏపీ లో వీఐపీలకు బులెట్ ప్రూఫ్ వెహికిల్స్
ఏపీ లో వీఐపీలకు బులెట్ ప్రూఫ్ వెహికిల్స్
కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోకు చేయనున్న ఏపీ గవర్నమెంట్.
పది బీపీ వాహనాల కొనుగోలుకు పరిపాలనా అనుమతిచ్చిన ప్రభుత్వం.
ఓ మంత్రి అనారోగ్యానికి కారణమైన బుల్లెట్ ప్రూఫ్ వాహనం.
బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోళ్లకు రూ. 6.75 కోట్లు కేటాయింపు.
రూ. 65 లక్షల విలువైన స్కార్పియోలు ఐదు వాహనాలు, రూ. 70 లక్షల విలువైన టాటా హెక్సాలు మరో ఐదు వాహనాల కొనుగోలుకు ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం, మంత్రులు, పోలీసు…
View On WordPress
0 notes
రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు- రాష్ట్ర సివిల్ సప్లైస్ కమీషనర్ కోన శశిధర్
రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు- రాష్ట్ర సివిల్ సప్లైస్ కమీషనర్ కోన శశిధర్
విశాఖ: రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా లబ్దిదారులు రేషన్ తీసుకొనే విధంగా పోర్టబిలిటీ ఉన్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్ పేర్కొన్నారు. బుధవారం కొత్తగా ప్రారంభించిన ప్రజా పంపిణీ వ్యవస్థపైన, పంపిణీలో ఉన్న సమస్యలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి 50 లక్షల మందికి ప్రతీ నెల క్రమం తప్పకుండా నిత్యవసర…
View On WordPress
0 notes
గంటా కూడా వైసీపీ వైపు ఆకర్షితులవుతున్నారు :ఎంపీ విజయసాయి
గంటా కూడా వైసీపీ వైపు ఆకర్షితులవుతున్నారు :ఎంపీ విజయసాయి
విశాఖ: త్వరలో జరగనున్న విశాఖ జీవీఎమ్ సి మున్సిపల్ ఎన్నికలలు ముందే టిడిపి కి ఎదురు దెబ్బ తగిలింది.టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు బుధవారం కాశీ విశ్వనాథం వైసీపీలో చేరారు. ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. సంవత్సరం క్రితమే కాశీ విశ్వనాథ్ వైసీపీలోకి చేరాలని కొన్ని కారణాలతో కుదరలేదని వివరించారు. గంటా కూడా వైసీపీ వైపు ఆకర్షితలవుతున్నారన్న విజయసాయి గంటా…
View On WordPress
0 notes
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు
అమరావతి: పురపాలక సంఘాల ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన రిట్ అప్పీల్స్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. మంగళవారం హైకోర్టులో విచారణకు రాగా.. సంవత్సరం క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ను ఇప్పుడు కొనసాగించటం నిబంధనలకు విరద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు.
కోవిడ్ వలన సామాజిక మార్పులు జరిగాయని వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం రిట్ అప్పీల్స్ను హైకోర్టు కొట్టివేసింది.…
View On WordPress
0 notes
విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్ఈసి నిమ్మగడ్డ సమీక్ష
విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్ఈసి నిమ్మగడ్డ సమీక్ష
విశాఖ: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఇవాళ విశాఖ కల్టేకర్ కార్యాలయంలో నాలుగు జిల్లాల కల్టెకర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు.ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ విధంగానూ పాల్గొనకుండా వారిని పూర్తిగా దూరం పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.ఎన్నికల కోడ్ అమలులో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే…
View On WordPress
0 notes
సుచరిత ఒక బొమ్మ.. జగన్, సజ్జల కీ ఇస్తే ఆ బొమ్మ ఆడుతుంది
సుచరిత ఒక బొమ్మ.. జగన్, సజ్జల కీ ఇస్తే ఆ బొమ్మ ఆడుతుంది
ఏపీ హోంమంత్రి సుచరితపై టీడీపీ నాయకురాలు అ��ిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుచరిత కేవలం ఒక బొమ్మ మాత్రమేనని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక��ష్ణారెడ్డి కీ ఇస్తే ఆ బొమ్మ ఆడుతుందని చెప్పారు. 20 నెలల రాజారెడ్డి రాజ్యాంగంలో ఏపీలో ఎందరో ఆడపిల్లలపై అమానుషాలు జరగాయని… ఒక్క ఆడపిల్లను కూడా కాపాడుకోలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన అనూషను…
View On WordPress
0 notes
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్!
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్!
నేటి నుంచి దేశంలో రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ రోజు ఉదయం వ్యాక్సిన్ వేయించుకున్నారు. తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ కూడా హుజూరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రిలో టీకా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకుని అందరూ వేయించుకోవాలని సందేశాన్నిచ్చారు.
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు నేటి నుంచి…
View On WordPress
0 notes
ఎస్ఈసీ సంచలన నిర్ణయం.. వాలంటీర్ల సేవలకు బ్రేక్
ఎస్ఈసీ సంచలన నిర్ణయం.. వాలంటీర్ల సేవలకు బ్రేక్
★ మున్నిపల్ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.
★ ఇప్పటికే పలు పిటిషన్లను విచారించిన హైకోర్టు.. మున్సిపల్ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోలేం అని స్పష్టం చేసింది.
★ దీంతో ఈ నెల 10వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
★ వరుస క్షేత��రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు.
★ ఇందులో భాగంగా శనివారం తిరుపతిలో ఆయన పర్యటించారు..
★ తొలి…
View On WordPress
0 notes
A Big Question: ఎవరు ‘‘పెయిడ్ ఆర్టిస్టులు?’’
A Big Question: ఎవరు ‘‘పెయిడ్ ఆర్టిస్టులు?’’
అమరావతిలో రాజధాని కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేసేవారు. ‘‘మేం నిజమైన రైతులం’’ అని వారు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు.
పెయిడ్ ఆర్టిస్టు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి వ్యతిరేక పేటెంటు పదంగా మారిపోయింది. అమరావతి రైతులు పట్టుచీరలు కట్టుకుని ఉద్యమం చేస్తున్న ఫొటోలు, మోడ్రన్ డ్రస్ లో ఉన్న ఫొటోలు కూడా వైరల్ చేసి చాలా మంది…
View On WordPress
0 notes
కిడ్నాప్, రేప్ డ్రామా నాటకమాడిన విద్యార్థిని ఆత్మహత్య
కిడ్నాప్, రేప్ డ్రామా నాటకమాడిన విద్యార్థిని ఆత్మహత్య
ఘట్కేసర్లో ఓ బీ ఫార్మసీ విద్యార్థిని తనను కిడ్నాప్ చేశారని, తనపై అత్యాచారం జరిగిందని డ్రామాలు ఆడి కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆమె గత రాత్రి నిద్రమాత్రలు మింగింది. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఆ యువతిని ఇటీవల ఆసుపత్రికి తరలించిన పోలీసులు, శాస్త్రీయ ఆధారాలను పక్కాగా సేకరించారు. విచారణలోనూ తమకు లభ్యమైన ఆధారాలతో పోల్చితే బాధితురాలు చెప్పే విషయాలలో పొంతన లేకపోవడంతో…
View On WordPress
0 notes
iyr krishnarao
సిఎం కార్యాలయ అధికారులపై ఐవైఆర్ సంచలన వ్యాఖ్యలు..!
ఆ రిటైర్డు ఐఎఎస్ అధికారికి చంద్రబాబుకు తీవ్ర వ్యతిరేక వాదిగా.. సిఎం జగన్ రెడ్డికి అనుకూలవాదిగా పేరుంది. సర్వీసు నుండి రిటైర్డు అయ్యాక బిజెపిలో చేరిన ఆ ఐఎఎస్ అధికారి గత ఎన్నికలలో చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేశారు.తన సామాజికవర్గ ఓటర్లలో చంద్రబాబుపై వ్యతిరేకతను లౌక్యంగా పెంచారు.
ఎన్నికలకు ముందు…
View On WordPress
0 notes
జగన్ పథకాలతోనే గ్రామాల్లో వికాసం:ఆనం
జగన్ పథకాలతోనే గ్రామాల్లో వికాసం:ఆనం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితీ ఎన్నికల్లో వైసీపి బలపరచిన అభ్యర్ధుల విజయానికిి కారణమని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి అన్నారు. మలి విడతలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని రాపూరు మండలంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపి మద్దతు సర్పంచ్ లతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాపూరు మండలం, సంక్రాంతి…
View On WordPress
0 notes
టాటా మోటార్స్ఎలక్ట్రిక్ కార్ 'నెక్సాన్'
టాటా మోటార్స్ఎలక్ట్రిక్ కార్ ‘నెక్సాన్’
మన నేషనల్ హీరో ‘ రతన్ టాటా ‘ – నడిచే డైమండ్..సగర్వంగా జాతికి సమర్పణ.. ఈ రోజు టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ నెక్సాన్ ఇవి ధరలను ప్రకటించింది. ధర 13.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. 30 KWH (యూనిట్లు) యొక్క ఒక ఛార్జీపై ఇది 300 కి.మీ. అంటే ఒక యూనిట్లో 10 కి.మీ. ఇది కిలోమీటరుకు 70 పైసలు వస్తుంది. ఎలక్ట్రిక్ కార్లు పెట్రోల్ లేదా డీజిల్ కార్ల కంటే 5 రెట్లు ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయి. బ్యాటరీపై 8…
View On WordPress
0 notes
ఎన్నికలలో అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా జరగలేదు: ఎస్ ఈసీ నిమ్మగడ్డ
ఎన్నికలలో అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా జరగలేదు: ఎస్ ఈసీ నిమ్మగడ్డ
విజయవాడ:అన్ని వర్గాల వా��ూ సంయమనంతో ఉండటంతోనే ఇది సాధ్యపడింది. 13,097 స్ధానాలకు ఎన్నికలు అయితే 16% మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి1 0,890 మంది సర్పంచులు నేరుగా పోటీ చేసి ఎన్నికయ్యారు 50% మంది మహిళలు, బలహీనవర్గాల వారు ఉన్నారు
గెలిచిన వారి వల్ల మెరుగైన నాయకత్వం వ్యవస్ధకు వస్తుందని ఎస్ఈసీ ఆశిస్తోందిపో లీసు సిబ్బంది వ్యాక్సినేషన్ పక్కన పెట్టి పనిచేసారు8 0% కంటే ఎక్కువ మంది ఓటుహక్కు వినియోగించుకున్నారుఆ…
View On WordPress
0 notes
23న విష్ణు సహస్రనామ పారాయణం
23న విష్ణు సహస్రనామ పారాయణం
భీష్మ ఏకాదశి సందర్భంగా ఫిబ్రవరి 23న ఉదయం ఏడు గంటల��ు తిరుమల నాదనీరాజనం వేదికపై విష్ణు సహస్రనామ పారాయణం జరగనుంది. దాదాపు మూడు గంటల పాటు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇందుకోసం ఆదివారం నాడు నాదనీరాజనం వేదికపై వేదపండితులతో విష్ణు సహస్రనామ పారాయణం ట్రయల్ రన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా లక్ష్మీ అష్టోత్తరం 30 శ్లోకాలు, పూర్వపీఠిక 29 శ్లోకాలు, విష్ణు…
View On WordPress
0 notes
ఎన్నికలలో 10 వేల మందికి పైగా పోటీ చేసి సర్పంచ్లు గా ఎన్నికయ్యారు.
ఎన్నికలలో 10 వేల మందికి పైగా పోటీ చేసి సర్పంచ్లు గా ఎన్నికయ్యారు.
విజయవాడ: స్థానిక ఎన్నికలలో అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా జరగలేదని , అన్ని వర్గాల వారూ సంయమనంతో ఉండటంతోనే ఇది సాధ్యపడిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. సోమవారం మీడియా తో మాట్లాడిన ఆయన 13,097 స్ధానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 16% మాత్రమే ఏకగ్రీవం అయ్యాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో పోటీ జరిగితేనే మంచి అభ్యర్థులు ఎన్నికవుతారని రమేష్ కుమార్ చెప్పారు.
13 జిల్లాలలో మొత్తం 10,890…
View On WordPress
0 notes