Don't wanna be here? Send us removal request.
Text
మర్రి..మతి ఉండే మాట్లాడుతున్నావా..?
-నీలాగా బ్రోకర్ పనులు, దందాలు చేయలే..-పైసలుంటే కాదు. క్యారెక్టర్, సంస్కారం ఉండాలె…-45 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నా..నోరు జారలే-పప్పు అంటున్న వాళ్లపై ఓడినా బుద్దిరాలేదా..!-ఇంకోసారి మాట జారితే..కందనూలు లో కాలు పెట్టలేవు..-మాజీ ఎమ్మెల్యే మర్రి పై ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆగ్రహంసామాజిక సారథి, నాగర్ కర్నూల్: మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సంస్కారంతో మాట్లాడాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శాసనమండలి…
0 notes
Text
పైసలిచ్చినోళ్లకు నచ్చిన స్కూల్ కు సర్ధుబాటు
-నాగర్ కర్నూల్ డీఈఓ రూటే సపరేటు-అడ్డగోలు సర్ధుబాటు పై స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ కు ఫిర్యాదు సామాజికసారథి, నాగర్ కర్నూల్: గవర్నమెంట్ స్కూళ్లను గాడిన పెట్టాలని నిరుపేద స్టూడెంట్లకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం టీచర్ల సర్ధుబాటు చేస్తోంది.కాని ఈ సర్ధుబాటు లో ప్రభుత్వ లక్ష్యాన్ని గాని స్టూడెంట్ల భవిష్యత్తును గాని విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా తమకు కమీషన్లు ఇచ్చిన వారికి నచ్చిన స్కూల్…
0 notes
Text
ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ వైద్యాన్ని అందించాలి
-ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు కల్పిస్తాం-రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠినచర్యలు-డాక్టర్లు సమయపాలన పాటించాల్సిందే..-జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సదుపాయాలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డిసామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్…
0 notes
Text
కాంగ్రెస్ ఇంటిదొంగల పని పడతాం
-నాగర్ కర్నూల్ లో మరోసారి ఎగిరేది కాంగ్రెస్ జెండానే..! -బీఆర్ఎస్ లో ఫ్యామిలీ గొడవలతో గందరగోళం -రైతులకు అండగా ఉండేందుకే రాజకీయాలు -తెలకపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరిన బీఆర్ఎస్ లీడర్లు -పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంటి దొంగల పని పడతామని నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే…
0 notes
Text
త్వరలోనే నియోజకవర్గ రైతులకు సరిపడా యూరియా సరఫరా
-అధికారం లేకపోవడంతోనే ప్రతి పక్షాల తప్పుడు విమర్శలు-ప్రతిపక్షాల కుట్రలకు రైతులకు బలి కావద్దు : మంత్రి జూపల్లి కృష్ణారావు-యూరియా సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీసామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని అందరి రైతులకు సరిపడా యూరియా త్వరలోనే సరఫరా అవుతుందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తెలిపారు.…
0 notes
Text
గణేష్ ప్రతిష్టాపన, నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
గణేష్ ప్రతిష్టాపన, నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ సామాజిక సారథి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో గణేష్ పండుగ సందర్భంగా గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన, నిమజ్జన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు ఎస్పీ అడ్మిన్ కే. నర్సింహారెడ్డి, ఏఎస్పీ కామారెడ్డి బి. చైతన్య రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల అధికారులు సోమవారం…
0 notes
Text
గణేష్ మండపానికి ఆన్లైన్ దరఖాస్తు తప్పనిసరి - శ్రీకాంత్ గద్వాల రూరల్ ఎస్.ఐ
సామాజిక సారథి, జోగులాంబ గద్వాల జిల్లా: గద్వాల మండలంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ ఉత్సవాల మండపం ఏర్పాటు చేసుకునే ఉత్సవ కమిటీలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని రూరల్ ఎస్.ఐ సిహెచ్ శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్.ఐ సిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవ మండపం ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు అనుమతి పొందాలన్నారు. గణేష్ ఉత్సవాలలో భాగంగా నిమజ్జనంలో విద్యుత్, మరియు ఇతర ప్రమాదాలు…
0 notes
Text
గవర్నమెంట్ టీచర్ సస్పెన్షన్ పై గోప్యమెందుకో…?
#వనపర్తి జిల్లా విద్యాశాఖలో అధికారుల ఇష్టారాజ్యం#జైలుకు వెళ్లిన గవర్నమెంట్ టీచర్ కు అండగా డీఈఓ, ఎంఈఓ, జీహెచ్ఎం#సెటిల్ మెంట్ కోసం వివరాలు పొక్కనివ్వని విద్యాశాఖ అధికారులు#జిల్లా కలెక్టర్, ఎస్పీ లకు ఫిర్యాదు చేసిన బాధితులుసామాజిక సారథి, వనపర్తి బ్యూరో: వనపర్తి జిల్లా విద్యాశాఖలో కమీషన్లు ఇచ్చే వాళ్లకే అండగా ఉంటూ గవర్నమెంట్ రూల్స్ కు పాతర వేస్తున్న మరో సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి…
0 notes
Text
పెండింగ్ కమీషన్ విడుదల చేయాలి
జిల్లా కలెక్టర్ కు రేషన్ డీలర్ల వినతిసామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ఐదునెలలుగా పెండింగ్ లో ఉన్న కమీషన్లను వెంటనే విడుదల చేయాలని రేషన్ డిలర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా అడిషనల్ కలెక్టర్లకు వారు వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా రేషన్ డీలర్ల సంఘ అధ్యక్షుడు మహమ్మద్ సాధిక్ పాషా మాట్లాడుతూ ఐదు నెలలుగా కమీషన్లు ఇవ్వకపోవడంతో రేషన్ డీలర్లు…
0 notes
Text
ఆత్మీయత, అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్
సామాజికసారథి: గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మఆత్మీయతకు, అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. రక్తసంబంధాన్ని, మనుషుల మధ్య మమతను గుర్తు చేసే పవిత్రమైన పండుగ రాఖీ పౌర్ణమి అని ఆయన అభిప్రాయపడ్డారు. సోదర భావాన్ని పెంపొందించి, కుటుంబ వాతావరణాన్ని కాపాడే పండుగగా అభివర్ణించారు. శనివారం రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ రాజ్భవన్లో గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారికి…
0 notes
Text
బ్లాక్ బెయిల్ దందాకు బ్రేక్ పడేదెన్నడో..?
..-పోలీస్ కేసైనా తీరు మారలే ..వసూళ్లు ఆగలే ..మొదట దళిత మహిళ పై అత్యాచారం తర్వాత బేకరి ..ఇప్పుడు ఫర్టిలైజర్ దుకాణాలునెలకు పదివేలు ఇవ్వకుంటే. ఫర్టిలైజర్ దుకాణాలపై ఫిర్యాదు చేస్తా ..బిజినపల్లి మండలంలో ఆగని బ్లాక్ మెయిల్ దందా సామాజిక సారథి, నాగర్ కర్నూల్.నాగర్ కర్నూల్ జిల్లా: బిజినపల్లి మండలంలో బ్లాక్ మెయిల్ దందాకు బ్రేక్ పడడం లేదు. బిజినపల్లి మండలం వెలుగొం డ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎవ్వరిని…
0 notes
Text
మంత్రి జూపల్లిని కలిసిన కళాకారులు
సామాజికసారథి, జోగులాంబ గద్వాల జిల్లా:రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును జోగులాంబ గద్వాల జిల్లా కొండపల్లి గ్రామానికి చెందిన రంగస్థల కళాకారులు శుక్రవారం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. కళాకారుల పింఛన్లు, ఐడెంటిటీ కార్డులు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, అలాగే ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని వారు మంత్రిని కోరారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
0 notes
Text
శబాష్..పోలీసన్న..
–అనాథ శవానికి కానిస్టేబుల్ అంత్యక్రియలు-స్వంత ఖర్చుతో చేయించిన కానిస్టేబుల్ జితేందర్సామాజికసారథి, నాగర్ కర్నూల్: ఖాకీ డ్రస్ అనగానే కర్కశత్వం, కాఠిన్యం అనుకునే వారు అధికంగా ఉన్నారు. కాని కొందరు ఖాకీలు ఆ ఖాకీ డ్రెస్ వెనక కరుణ, దయ, మానవత్వం కూడా దాగిఉందని నిరూపిస్తున్నారు. ఇదే కోవలో నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామ శివారులో లభించిన ఓ అనాథ శవానికి పోలీస్ కానిస్టేబుల్ తన స్వంత…
0 notes
Text
బీఈడీ మోడరేషన్ పద్దతిని రద్దు చేయాలి
-మాదిరిగానే పాలమూరు యూనివర్శిటీలో అమలు చేయాలి-పీయూ వీసీ కి తెలంగాణ గ్రాడ్యుయేషన్ అసోషియేషన్ నాయకుల వినతిసామాజికసారథి, మహబూబ్ నగర్: పాలమూరు యూనివర్శిటీ పరిధిలో బీఈడీ సెకండ్ సెమిష్టర్ మోడరేషన్ పద్దతిని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ గ్రాడ్యుయేషన్ అసోషియేషన్ జిల్లా సెక్రటరీ ఎన్.భరత్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ పాలమూరు యూనివర్శిటీలో మోడరేషన్ పద్దతి వల్ల ఒక్క రోజులో 29 బీఈడీ…
0 notes
Text
కలెక్టర్ సార్… చన్నీళ్ల స్నానాలు ఇంకెన్నాళ్లు..?
*కేజీబీవీలలో చన్నీళ్ల స్నానాలతో వణుకుతున్న స్టూడెంట్లు*కేజీబీవీ మిగులు నిధులు దేనికి ఖర్చు పెట్టినట్లు..?*అడ్డగోలు బిల్లులతో అందినకాడికి దండుకున్న ఎస్ఓ లు*కమీషన్ల కక్కుర్తితో ఎస్ఓ లకు సహకరించిన ఉన్నతాధికారులు*కేజీబీవీ మిగులు నిధుల అవినీతి, అక్రమాలపై నో యాక్షన్*మొక్కుబడి ఆడిటింగ్ తో నిధుల స్వాహాకు క్లీన్ చీట్..?సామాజిక సారథి, వనపర్తి ప్రతినిధి: ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు,…
0 notes
Text
ప్రతి పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
#బిజినపల్లి ఎస్ఐ శ్రీనువాసులుసామాజికసారథి, నాగర్ కర్నూల్: బిజినపల్లి మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని బిజినపల్లి ఎస్ఐ శ్రీనువాసులు కోరారు. శనివారం బిజినపల్లి ఎంఈఓ ఆధ్వర్యంలో బిజినపల్లి బాయ్స్ హైస్కూల్ లో అన్ని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నేరాలను కట్టడి చేయడంలో సీసీ కెమెరాల పాత్ర ఎనలేనిదన్నారు. ఒక్క సీసీ…
0 notes
Text
భూపంచాది తో ఇద్దరి మహిళలపై అఘాయిత్యం, దాడి,
#ఇద్దరి నిందితు లు జంగయ్య , విలేకరి మధుసూదన్ రె��్డి పై కేసు నమోదుసామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వె లు గొండ గ్రామంలో ఈ నెల 21న ఒంటరిగా ఉన్న ఇద్దరి మహిళలపై అఘాయిత్యం, దాడి చేసిన సంఘటనలో అదే గ్రామానికి చెందిన ఇద్దరి నిందితులపై బిజినపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బిజినపల్లి మండలం వె లు గొండ గ్రామానికి చెందిన గంగనమోని తిరుపతమ్మ, గంగనమోని…
0 notes