Text
తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ మృతికి ఎంపీల నివాళి.
తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ మృతికి ఎంపీల నివాళి.
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతికి నివాళులు అర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు.
ఏపీభవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో బల్లి దుర్గాప్రసాద్ సంతాప సభ.
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 17, 2020: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతిని పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ భవన్ లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన సంతాప సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, భవన్ అధికారులు…
View On WordPress
0 notes
Text
దేవాలయాలపై దాడులకు నిరసనగా తెదేపా కార్యక్రమాలు
దేవాలయాలపై దాడులకు నిరసనగా తెదేపా కార్యక్రమాలు
దేవలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మంగళవారం. ఉదయం పరిటాల లోని ఆంజనేయ స్వామి గుడి లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు , మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య , మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు గారు పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవలయాలపై దాడులు ఎక్కువ గా జరుగుతున్నాయి అని దేవినేని అన్నారు.వెంటనే ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఆయన కోరారు, ఈ…
View On WordPress
0 notes
Text
కొత్త రెవిన్యూ చట్టంపై కేసీఆర్ ప్రసంగం
కొత్త రెవిన్యూ చట్టంపై కేసీఆర్ ప్రసంగం
జాయింట్ రిజిస్ర్టార్లు గా తహసీల్దార్లు: సీఎం కేసీఆర్..
హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ఇక నుంచి తహసీల్దార్లే జాయింట్ రిజిస్ర్టార్లు గా వ్యవహరిస్తారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Telangana CM KCR in assembly (file photo)
తహసీల్దార్ల కు వ్యవసాయ భూములే రిజిస్ర్టేషన్ చేసే అధికారం ఉంటుంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
రిజిస్ర్టార్ కార్యాలయం లో వ్యవసాయేతర…
View On WordPress
0 notes
Text
వాస్తు కోసమా? భద్రత కోసమా?
వాస్తు కోసమా? భద్రత కోసమా?
అమరావతి: సచివాలయం, అసెంబ్లీలలో మరో రెండు గేట్లను మూసి వేసిన అధికారులు.
గేట్లను మూస్తూ కడుతున్న గోడ
సెక్రటేరియట్ గేట్ 1, అసెంబ్లీ గేట్ 2 లకు అటు ఇటు గోడ కట్టిస్తున్నా అధికారులు
భద్రతా కారణాల దృష్ట్యా మూసివేసినట్టు చెబుతున్న అధికారులు
వరుసగా గేట్లకు అడ్డంగా శాశ్వతంగా గోడలను నిర్మించారు
గతంలో వాస్తు పేరిట అసెంబ్లీ గేట్ 5, సెక్రటేరియట్ ఉత్తర, దక్షణ గేట్లకు అడ్డంగా గోడలు కట్టిన…
View On WordPress
0 notes
Text
ఈవోల రాజీనామా బాట
విశాఖపట్నం జిల్లా (సింహాచలం)
సింహాచలం మాజీ ఈవో భ్రమారంబ బాటలో మరో ఈవో..
సింహాచలం మాజీ ఈవో భ్రమరాంబ బాటలో మరో ఈవో లేఖ రాశారు.
మాన్సాస్ ట్రస్ట్ ఈవోగా తనను తప్పించాలంటూ.. ఇన్ఛార్జి ఈవో మాధవి.. కమిషనర్కు లేఖ రాశారు.
ఇప్పటికే కనకమహాలక్ష్మి ఆలయ ఈవోగా మాధవి కొనసాగుతున్నారు.
అనారోగ్య కారణాలతో.. ప్రస్తుతం తనకు అదనంగా ఉన్న మాన్సాస్ ట్రస్ట్ బ్యాధ్యతలు చూడలేకపోతున్నానంటూ.. మాధవి లేఖలో…
View On WordPress
0 notes
Text
ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారన్న చంద్రబాబు
టిడిపి సీనియర్ నేతలతో మన చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న టిడిపి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, ప్రజా ప్రతినిధులు
వైసిపి ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు: చంద్రబాబు నాయుడు 10రోజులకే రాష్ట్రంలో లక్ష కరోనా కేసులు-దేశంలో నమోదయ్యే కేసులలో 13% ఏపిలోనే డిశ్చార్జ్ అయ్యేవాళ్లకు రూ 2వేలు, మృతుల అంత్యక్రియలకు రూ15వేలు, ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్లకు రూ 50లక్షలు..ఎవరికీ…
View On WordPress
0 notes
Text
నగదు బదిలీ కాదు నయ వంచన. - మాజీ సీఎం చంద్రబాబు.
నగదు బదిలీ కాదు నయ వంచన. – మాజీ సీఎం చంద్రబాబు.
తాడేపల్లి: మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు మీడియా సమావేశం ముఖ్యాంశాలు.
నగదు బదిలీ కాదు రైతు మెడకు ఉరితాడు అని పేరు పెట్టండి. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని మొదట ఆలోచన చేసిందే ఎన్టీఆర్. ఉచిత విద్యుత్ పేరుతో వైసీపీ ప్రభుత్వం నాటకాలు. మీటర్లు పెట్టాలన్న నిర్ణయంతో మెట్ట ప్రాంతాలు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇది రైతులకు సంబంధించిన అంశం ప్రభుత్వం దాయాదాక్షిణ్యాలతో…
View On WordPress
0 notes
Text
నగదు బదిలీ కాదు నయ వంచన. - మాజీ సీఎం చంద్రబాబు.
నగదు బదిలీ కాదు నయ వంచన. – మాజీ సీఎం చంద్రబాబు.
తాడేపల్లి: మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు మీడియా సమావేశం ముఖ్యాంశాలు.
నగదు బదిలీ కాదు రైతు మెడకు ఉరితాడు అని పేరు పెట్టండి. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని మొదట ఆలోచన చేసిందే ఎన్టీఆర్. ఉచిత విద్యుత్ పేరుతో వైసీపీ ప్రభుత్వం నాటకాలు. మీటర్లు పెట్టాలన్న నిర్ణయంతో మెట్ట ప్రాంతాలు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇది రైతులకు సంబంధించిన అంశం ప్రభుత్వం దాయాదాక్షిణ్యాలతో…
View On WordPress
0 notes
Text
NRI ఆసుపత్రి నుండ�� అచ్చన్నాయుడు డిశ్చార్జ్
NRI ఆసుపత్రి నుండి అచ్చన్నాయుడు డిశ్చార్జ్
గుంటూరు: మాజీ మంత్రి, టీడీపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మంగళగిరి ఎన్ ఆర్ ఐ హాస్పిటల్ నుంచి డిచర్జ్
కొద్దీ సేపటి క్రితం ఎన్ ఆర్ ఐ నుంచి బయలుదేరిన అచ్చంనాయుడు
ESI స్కాం కు సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకొని ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న అచ్చం నాయుడుని కొద్ది నెలల క్రితం ఏసీబీ అరెస్ట్ చేసి విజయవాడకు తరలించడం అక్కడ ఆయనకు మళ్ళీ శస్త్ర చికిత్స చేయాల్సి రావడం, ఆ తర్వాత ఆయన కరోనా బారిన పడడం విదితమే.…
View On WordPress
0 notes
Text
అన్లాక్-4 గైడ్లైన్స్ విడుదల చేసిన కేంద్రం
అన్లాక్-4 గైడ్లైన్స్ విడుదల చేసిన కేంద్రం
అన్లాక్-4 గైడ్లైన్స్ విడుదల చేసిన కేంద్రం.
అన్లాక్-4 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 30 వరకూ అమలులో ఉంటాయని తెలిపింది.దశలవారీ పద్ధతిలో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చిది. సెప్టెంబర్ 30 వరకూ స్కూళ్లు,కాలేజీలు,కోచింగ్ సెంటర్లు మాల్క్ మూసే ఉంటాయి.సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి ఇచ్చింది.
అలాగే 21 నుంచి…
View On WordPress
0 notes
Text
టీడీపీ వర్గీయులపై ఆగని దాడులు
టీడీపీ వర్గీయులపై ఆగని దాడులు
గుంటూరు. నాదెండ్ల మండలం కనపర్రు లో టీడీపీ వర్గీయులపై వైసీపీ నేతల దాడి.
ఆరుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు,ఇద్దరి పరిస్థితి విషమం.
క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
రోడ్డుపై గేదె పేడ వేయడంతో మొదలైన వివాదం. పశువులు చెప్పి పేడ వేస్తాయా? అయినా రోడ్డుపై పేడ వేస్తే వాళ్ళు దాన్ని వివాదం చేయాలా? ఇదంతా కేవలం ఒక సాకు మాత్రమే అనీ ఎప్పటినుండో మాపై దాడి చేయాలన్న కుట్ర అనీ భాధితులు…
View On WordPress
0 notes
Text
డీజీపీ గౌతం సవాంగ్ కు చంద్రబాబు లేఖ
డీజీపీ గౌతం సవాంగ్ కు చంద్రబాబు లేఖ
అమరావతి: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్కు టీడీపీ అధినేత, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు లేఖ
ఏపీ డీజీపీ గౌతం సవాంగ్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు..చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డ దళిత యువకుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు..
రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని…
View On WordPress
0 notes
Photo

వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్లకు పోస్టింగ్లు వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్లకు పోస్టింగ్లు. వెయిటింగ్లో ఉన్న 4 గురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
0 notes
Photo

తెలంగాణ లో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ లిస్ట్ ఖరారు తెలంగాణ లో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ ఖరారు!!! హైదరాబాద్: తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను టీఆర్ఎస్ శనివారం ప్రకటించింది.
0 notes
Text
ఏపీలో మళ్ళీ ఐపీఎస్ ల బదిలీలు
ఏపీలో మళ్ళీ ఐపీఎస్ ల బదిలీలు
IPS – Transfers and Postings of IPS Officers – Orders – Notified.
GENERAL ADMINISTRATION (SC.C) DEPARTMENT G.O.RT.No. 332 Dated: 18-02-2020
ORDER: The following transfers and postings of IPS Officers are ordered with immediate effect: – i. Sri K.R.M. Kishore Kumar, IPS(RR:1989), Principal Secretary to Government, Home Department is transferred and he is posted as Chairman, AP Road Safety…
View On WordPress
0 notes
Text
ఏపీ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్
ఏపీ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్
ఏపీ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.. 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్ పరీక్షలు షెడ్య ల్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక పరీక్షలు
పరీక్షల షెడ్యూల్….
మార్చి 23 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1
మార్చి 24 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2
మార్చి 26 : సెంకండ్ లాంగ్వేజ్
మార్చి 27 : ఇంగ్లీష్ పేపర్ 1 మార్చి 28…
View On WordPress
0 notes
Text
ఏపీలో మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు
ఏపీలో మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు
ఏపీలో మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు మొత్తం 13 జిల్లాల్లో ఉన్న 14 కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఇవి కొనసాగాయి. వంద మంది అధికారులు 14 బృందాలుగా మెరుపుదాడులు చేశారు. మున్సిపల్ కార్యాలయాల్లో జరుగుతున్న రకరకాల అక్రమాలు ఈ దాడుల్లో వెలుగుచూశాయి. ఈరోజు కూడా కొన్ని చోట్ల దాడులు కొనసాగే అవకాశముంది. అవినీతిపై ఏపీ ప్రభుత్వం కొరడా…
View On WordPress
0 notes