Don't wanna be here? Send us removal request.
Photo

ములుగు మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరరావు కన్నుమూత భూపాలపల్లి జిల్లా ములుగు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరరావు (97) అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. కాగా, అనారోగ్యంతో హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజేశ్వరరావు మృతి చెందారు. కాగా, ములుగు నియోజకవర్గానికి సూరమనేని రాజేశ్వరరావు మొదటిసారిగా ప్రాతినిధ్యం వహించారు.
0 notes
Photo

ఐఎస్పై పోరాటానికి ఏకమైన అమెరికా, రష్యాలు! – Samayam Telugu ఐఎస్పై పోరాటానికి ఏకమైన అమెరికా, రష్యాలు!ప్రపంచాన్ని వణికిస్తోన్న ఐసిస్ భూతాన్ని సమూలంగా నిర్మూలించేందుకు అగ్రరాజ్యాలు రెండూ చేతులు కలిపాయి. ఇరాక్, సిరియాలోని మోసుల్, రఖా ప్రాంతాల్లో పాతుకుపోయి అరాచకాలకు పాల్పడుతోన్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా ఉగ్రవాద సంస్థను తుదముట్టించేందుకు అమెరికా, రష్యాలు అవగాహనకు వచ్చినట్లు రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. వియత్నాంలోని దనంగ్ వేదికగా ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కో-ఆపరేషన్ (ఏపీఈసీ) సమావేశంలో పాల్గొన్న రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లెర్��న్ మధ్య చర్చల అనంతరం ఈ అంగీకారానికి వచ్చినట్టు తెలిపింది. సిరియాలోని ఐఎస్ను అంతం చేసి సుస్థిరపాలన కోసం రాజకీయపరమైన చర్యలు తీసుకోవాలని తమ రెండు దేశాలు నిర్ణయించినట్టు తెలిపాయి.అయితే సిరియాలో ఇంతవరకు ఈ రెండు దేశాలు వేర్వేరుగా ఉగ్రవాదులపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇరాక్లో సంకీర్ణ దళాలకు అమెరికా నాయకత్వం వహిస్తుండగా, రష్యా సహకారంతో సిరియా ప్రభుత్వం ఐఎస్ ఉగ్రవాదులపై పోరాటం చేస్తోంది. ఐఎస్ ఉగ్రవాదుల అధీనంలో ఇరాక్ సరిహద్దుల్లోని నగరాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని రెండు రోజుల కింద సిరియా ఆర్మీ ప్రకటించింది. వీరికి అత్యంత కీలక ప్రాంతమైన అల్ బ్యూ కమాల్ నగరం తమ అధీనంలోకి తెచ్చుకున్నామని, ఐఎస్ ఉగ్రవాదులు ఇక్కడ నుంచి తరలిపోయిన తర్వాత ఇతర తీవ్రవాదులు దీన్ని తమ స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారని సిరియా ప్రభుత్వం ప్రకటించింది.
0 notes
Photo

గర్వంగా చెప్పుకునే సమయమిది: ధోనీ – Samayam Telugu గర్వంగా చెప్పుకునే సమయమిది: ధోనీరాజ్కోట్లో న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో భారత్ ఓడటంతో.. ధోనీపై విమర్శలు మొదలైన సంగతి తెలిసిందే. మహీ నెమ్మదిగా ఆడటం వల్లే జట్టు ఓడిందని, అతడు టీ20లకు గుడ్ బై చెప్పాలని అగార్కర్, లక్ష్మణ్ లాంటి మాజీ క్రికెటర్లు సూచించారు. టీ20 ఫార్మాట్ నుంచి వైదొలగాలంటూ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలపై ధోనీ స్పందించాడు. ప్రతి ఒక్కరికి తమ కంటూ అభిప్రాయం ఉంటుందని, దాన్ని గౌరవిస్తానని మిస్టర్ కూల్ చెప్పాడు.ధోనీ రాజ్కోట్ టీ20లో 37 బంతుల్ని ఎదుర్కొని 49 పరుగులు చేశాడు. కానీ ఆరంభంలో నెమ్మదిగా ఆడటంతో సాధించాల్సిన రన్ రేట్ భారీగా పెరిగియింది. దీంతో ఒత్తిడికి లోనైన కోహ్లి అవుటయ్యాడు. ఫలితంగా భారత జట్టు 40 పరుగుల తేడాతో ��్యాచ్లో ఓటమిపాలైంది. ఈ వ్యవహారంలో కోహ్లి, రవిశాస్త్రి ధోనీకి బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే.దుబాయ్లో క్రికెట్ అకాడమీ ప్రారంభం సందర్భంగా ఎంఎస్ ధోనీ మీడి��ాతో మాట్లాడాడు. జీవితంలో ప్రతి ఒక్కరికీ తమ కంటూ అభిప్రాయాలు ఉంటాయి. వాటిని గౌరవించాలని చెప్పాడు. భారత క్రికెట్ జట్టు తరఫున ఆడటం నాకు అతి పెద్ద ప్రేరణ అని చెప్పాడు.‘‘దేశం తరఫున క్రికెట్ ఆడటం నాకెంతో ప్రేరణ ఇస్తుంది. ఎందుకంటే జీవితంలో కొన్నేళ్లపాటే క్రికెట్ ఆడగలం. కొందరు 15 ఏళ్లు ఆడితే, మరి కొందరు 20 ఏళ్ల దాకా ఆడతారు. కానీ 70 ఏళ్లపాటు జీవిస్తామని అనుకుంటే.. క్రికెట్ ఆడే సమయం చాలా తక్కువ. నా దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నా అని గర్వంగా చెప్పుకునే సమయం ఇది’’ అని ధోనీ తనదైన శైలిలో చెప్పాడు.
0 notes
Photo

టీడీపీ-టీఆర్ఎస్ ఒప్పందం అలా బయటపెట్టేందుకు: రాజీనామాతో బాబుపై రేవంత్ భారీ స్కెచ్? » » » » టీడీపీ-టీఆర్ఎస్ ఒప్పందం అలా బయటపెట్టేందుకు: రాజీనామాతో బాబుపై రేవంత్ భారీ స్కెచ్? Andhra Pradesh Srinivas G Posted By: Srinivas G…
0 notes
Text
పోలవరం పై కేంద్రం కిరికిరి
పోలవరం పై కేంద్రం కిరికిరి
పోలవరం విషయంలో కేంద్రం తీరు విమర్శలకు తావిస్తోంది. ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో నిలుస్తోంది. అది జరగడం ఇష్టం లేనట్లుంది కేంద్రానికి. అందుకే ప్రతి పనికి అడ్డంకి వేస్తుందనే ప్రచారం జోరుగ�� సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఫలితంగా ఖర్చు అంతా తామే భరిస్తామని చెప్పేసింది. కానీఇప్పుడు కొత్త…
View On WordPress
0 notes
Text
తెలంగాణ రాష్ట్ర డీజీపీగా మహేందర్రెడ్డి బాధ్యతలు
తెలంగాణ రాష్ట్ర డీజీపీగా మహేందర్రెడ్డి బాధ్యతలు
Mahendar reddy, DGPతెలంగాణ రాష్ట్ర డీజీపీగా మహేందర్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్న మహేందర్రెడ్డి డీజీపీ కార్యాలయంలో అనురాగ్శర్మ నుంచి బాధ్యతలు స్వీకరించారు. మహేందర్రెడ్డి 1986 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. హైదరాబాద్ ఇంఛార్జ్ సీపీగా పీవీ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. Share this article on
View On WordPress
0 notes
Photo

నిర్మల్ : టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి జోగురామన్న సోన్ గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్త రమేశ్ కుటుంబ సభ్యలను ఆదివారం మంత్రి జోగురామన్న పరామర్శించారు.
0 notes
Text
బుజబుజ నెల్లూరు కొటక్ మహీంద్ర బ్యాంక్లో చోరీకి యత్నిం
బుజబుజ నెల్లూరు కొటక్ మహీంద్ర బ్యాంక్లో చోరీకి యత్నిం
fileనెల్లూరు: జిల్లా బుజబుజ నెల్లూరు పరిధిలోగల కొటక్ మహీంద్ర బ్యాంక్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇవాళ చోరీకి యత్నించాడు. అయితే, అదే సమయంలో అలారం మోగడంతో దొంగలు అక్కడ్నుంచి పరారయ్యారు. సంఘటనకు సంబంధించి కొటక్ మహీంద్ర యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Share this article on
View On WordPress
0 notes
Text
అక్రమాలకు నిలువుటద్దం.. చంద్రబాబు ప్రభుత్వం :జగన్
అక్రమాలకు నిలువుటద్దం.. చంద్రబాబు ప్రభుత్వం :జగన్
చంద్రబాబు ప్రభుత్వం పేద ప్రజల పిల్లలను చదువుకు దూరం చేస్తూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. కాగా, వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆరో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే ఇవాళ వైఎస్ జగన్ పాదయాత్ర అమృతనగర్కు చేరుకుంది. అనంతరం చేనేత కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్…
View On WordPress
0 notes
Text
ఆదిలాబాద్ : 16న పరుగుపందెం పోటీలు
ఆదిలాబాద్ : 16న పరుగుపందెం పోటీలు
ఈ నెల 16న ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శి మైదానంలో ఇండియన్ స్పీడ్ స్టార్ పరుగుపందెం పోటీలను నిర్వహించనున్నారు.
View On WordPress
0 notes
Photo

హైదరాబాద్: అనురాగ్శర్మకు ఘనంగా వీడ్కోలు డీజీపీ అనురాగ్శర్మ పదవి విరమణ చేశారు. పదవి విరమణ చేసిన డీజీపీ అనురాగ్శర్మకు ఐపీఎస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో నూతన డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
0 notes
Text
పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఎఫైర్స్ ఉన్నాయి – రాజశేఖర్
పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఎఫైర్స్ ఉన్నాయి – రాజశేఖర్
హీరో రాజశేఖర్ ఏదైనా విషయం గురించి అడిగితే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తాడు.. అలాంటి సందర్భాలలో ఆయన వ్యక్తం చేసిన భావాలు అతడిని చిక్కుల్లో పడేసిన సందర్భాలు ఉన్నాయి.. తాజాగా అతడు గరుడ వేగ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ, పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కూడా తనకు ఎఫైర్స్ ఉన్నాయని స్పష్టంగా చెప్పాడు.. తానేమీ శ్రీరామ చంద్రుడిని కానని అన్నాడు.. అయితే అందరూ అనుకున్నట్లు తారా చౌదరితో…
View On WordPress
0 notes
Text
హైదరాబాద్: డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేందర్రెడ్డి
హైదరాబాద్: డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేందర్రెడ్డి
తెలంగాణ రాష్ట్ర డీజీపీగా మహేందర్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్న మహేందర్రెడ్డి డీజీపీ కార్యాలయంలో అనురాగ్శర్మ నుంచి బాధ్యతలు స్వీకరించారు. మహేందర్రెడ్డి 1986 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. హైదరాబాద్ ఇంఛార్జ్ సీపీగా పీవీ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు.
View On WordPress
0 notes
Text
బోథ్ : అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు
బోథ్ : అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు
బోథ్ మండలం నాగినిగూడెం సమీపంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతంలో చిరుతపులి తిరుగుతుందని, మేకపై దాడి చేసిందని చెబుతున్నారు. చిరుతపులి సంచారంతో 4 గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
View On WordPress
0 notes
Text
రోడ్డు విస్తరణ పనులు: మైనార్టీలు, అధికారుల మధ్య వాగ్వాదం
రోడ్డు విస్తరణ పనులు: మైనార్టీలు, అధికారుల మధ్య వాగ్వాదం
అనంతపురం జిల్లా : అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు వివాదాన్ని రేపింది. కాగా, అనంతపురం జిల్లా కనేకల్లో అధికారులు ఇవాళ రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. అయితే, నిబంధనలకు అనుగుణంగా ఉన్నా భవనాలకు కూల్చివేస్తున్నారని ఆరోపిస్తూ పలువు మైనార్టీలు ఆందోళన బాట పట్టారు. దీంతో మైనార్టీలు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. Share this article on
View On WordPress
0 notes
Text
ఏలూరులో విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి
ఏలూరులో విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి
attack ఏలూరు: ఓ విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి చేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. ఏలూరు పాత బస్టాండ్ వద్ద ప్రేమించడం లేదని 9వ తరగతి ఓ విద్యార్థినిపై యువకుడు బేడుతో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థినిని వెంటనే ఏలూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. Share this article on
View On WordPress
0 notes
Text
వేములవాడ : విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ఎంపీ వినోద్కుమార్ భూమి పూజ
వేములవాడ : విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ఎంపీ వినోద్కుమార్ భూమి పూజ
వేములవాడలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ఎంపీ వినోద్కుమార్, ఎమ్మెల్యే రమేశ్బాబు ఆదివారం భూమి పూజ చేశారు.
View On WordPress
0 notes