#JYOTHIRADITHYA SCINDIA
Explore tagged Tumblr posts
Text
అప్పుడు సింధియా.. ఇప్పుడు పైలెట్
అప్పుడు సింధియా.. ఇప్పుడు పైలెట్
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇంకా మేల్కొవడం లేదు. ఇప్పటికే తమ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ను బీజేపీకి కోల్పోయిన హస్తం పార్టీ.. ఇప్పుడు రాజస్థాన్ ను కూడా కోల్పోయే పరిస్థితుల్లోకి వెళ్ళింది. ఆ పార్టీ నేత, రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడే స్థితికి వెళ్లింది.
రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో సచిన్ పైలెట్ కీలక భూమిక పోషించాడు.…
View On WordPress
0 notes