ikontouch-blog
ikontouch-blog
Ikontouch
32 posts
Don't wanna be here? Send us removal request.
ikontouch-blog · 7 years ago
Video
youtube
కత్తి మహేష్ ను వణికించిన ఈ వివేక్ ఎవరో తెలుసా? || Katthi Mahesh || Vivek || Director Vivek || Katthi
0 notes
ikontouch-blog · 7 years ago
Text
మెత్తబడ్డాడు.. అమ్మ గురించి ఎందుకు చెప్పలేవు కత్తి
మన జీవితం స్వచ్ఛమైనది అయితే ఎదుటోళ్లపై ఎన్ని విమర్శలు అయినా చేయొచ్చు.. ఎన్ని రాళ్లయినా విసరొచ్చు. గతం దాచిపెట్టి.. ప్రపంచానికి ఏమీ తెలియదు నా గురించి.. నేనే తెలివిగలవాడిని అనుకుంటే మాత్రం అంత కంటే మూర్ఖత్వం ఉండదు. ఇప్పుడు ఇలాగే జరిగింది కత్తి మహేష్ విషయంలో. ఇన్నాళ్లు ఎవరీ కత్తి మహేష్ అనుకున్నవారికి బెజవాడ మూవీ డైరెక్టర్ వివేక్ వేసిన ఓ క్వశ్చన్ కత్తి కుటుంబాన్ని బజారునపెట్టింది. కంత్రీ ఫ్యామిలీగా…
View On WordPress
0 notes
ikontouch-blog · 7 years ago
Video
ప్రదీప్ పై శేఖర్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్|Dhee10 SekharMaster Shocking Comments OnPradeep|GARAMCHAI
0 notes
ikontouch-blog · 7 years ago
Video
అరెస్ట్ అయిన తరువాత మీడియా తో ప్రదీప్ ఏమి మాట్లాడాడో తెలుస్తే షాక్ Pradeep Reacted
0 notes
ikontouch-blog · 7 years ago
Video
youtube
Naa Peru Surya Naa illu India First Impact || Allu Arjun, Anu Emmanuel, Vakkantham Vamsi Naa Peru Surya Naa Illu India First Impact/Teaser Starring Allu Arjun, Anu Emmanuel. Music By Vishal–Shekhar, Directed By Vakkantham Vamsi & Produced By Sirisha Sridhar Lagadapati & Bunny Vas.
0 notes
ikontouch-blog · 7 years ago
Text
భర్తగా గెలిచాడు కానీ మగాడిగా ఓడిపోయాడు.. ఓ యదార్ధ సంఘటన.
  మానవజన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు శృంగారాన్ని తమ జీవితంలో ఒక భాగంగా భావిస్తారు… అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు. కానీ కొన్ని జీవితాల�� ఆ మధురానుభూతులను అనుభవించకుండా, జీవితాలను మధ్యలోనే అంతం చేసుకుంటారు.. కారణం ఏదైనా దాంపత్య జీవితం లో శృంగారం అనేది భాగస్వాములకు ఒక ప్రత్యేక ప్రక్రియ. పెళ్లి కాగానే ప్రతి స్త్రీ కోరుకునేది, ప్రతి పురుషుడు ఆలోచించేది సెక్స్ గురించే…
ఒక స్త్రీ జీవితం లో జరిగిన యదార్డ…
View On WordPress
0 notes
ikontouch-blog · 7 years ago
Photo
Tumblr media
మంచు విష్ణు: బాబు పుట్టాడు క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు కుటుంబం ఎదురుచూస్తున్న శుభ‌వార్త వచ్చేసింది. మోహ‌న్‌బాబు త‌న‌యుడు విష్ణు మ‌రోసారి తండ్రి అయ్యాడు. ఆయ‌న భార్య విరనికా పండంటి బాబుకి జన్మనిచ్చారు. ఈ విషయం స్వయంగా మంచు విష్ణు తన ట్విట్టర్ పేజీలో తెలిపారు. ‘ఇట్స్ బాయ్..’ అంటూ తనకు కొడుకు పుట్టినట్లుగా మంచు విష్ణు తెలిపారు. అంతకు ముందు బాబు పుట్టినా, పాప పుట్టినా నా దగ్గర పేర్లు రెడీగా ఉన్నాయని, ఎవరు పుట్టినా తనకు ఫ‌ర్వాలేద‌ని మంచు విష్ణు తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే మంచు విష్ణు, విరనికాలకి ఇద్దరు కవలలు ఉన్నారు. తాజాగా మంచు విష్ణుకి కొడుకు పుట్టడంతో మంచు ఫ్యామిలీ అంతా న్యూ ఇయర్ రోజు వారసుడొచ్చాడంటూ సంబరాలు జరుపుకుంటున్నారు.
0 notes
ikontouch-blog · 7 years ago
Video
బలంగా చేయబోతే పురుషాంగం ముక్కలైంది.. ఇప్పుడు నేనేం చెయ్యాలి.. అతడి శృంగార వాంఛ, అసలు దానికే పనికిరాకుండా చేసింది. శృంగార మధురానుభూతులు ఆస్వాదించబోయి ఓ వ్యక్తి ఊహించని చిక్కుల్లో పడ్డాడు. చివరకు దానికి పనికిరాకుండా పోయాడు. వివరాల్లోకి వెళితే, స్త్రీ పురుషులు పడక గదిలో భావప్రాప్తి కోడం వివిధభంగిమల్లో శృంగారం చేస్తుంటారు. ఇలా చెయ్యాలి అంటే చాలా టెక్నిక్ లు తెలిసి ఉండాలి. ఎలా పడితే ఆలా చేస్తే మొదటికే మోసం వస్తుంది. జాగ్రత్తగా పనిచేయకపోతే అసలుకే ఎసరు వస్తుంది. అటువంటి సంఘటనే ఒకటి చైనాకు చెందిన ఓ వ్యక్తి కొత్త భంగిమలు ట్రై చేసి ఉన్నదాన్ని విరగొట్టుకున్నాడు. అగ్రెసివ్‌‌గా సెక్స్ చేయడంతో అతడి పురుషాంగం ఫ్రాక్చర్ అయ్యింది. తూర్పు చైనాలోని గ్వాంగ్జైకి చెందిన దాయ్ అనే 42 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి దూకుడుగా శృంగారంలో పాల్గొంటున్న సమయంలో ఒక్కసారిగా ఏదో విరిగిన శబ్దం వచ్చింది. వెంటనే విపరీతమైన నొప్పితో అదికాస్తా వాచిపోయింది. హాస్పిటల్‌కు తీసుకెళ్లే సరికి పురుషాంగం కమిలిపోయింది. స్కానింగ్ చేసిన డాక్టర్లు కార్పొరా కావెర్నోసా అనే మృదు కణజాలం చీలిపోయినట్లు గుర్తించారు. అప్పటికే అది వాచిపోయింది. పురుషాంగానికి ఫ్రాక్చర్ అయినట్లుగా నిర్ధారించిన వైద్యులు వెంటనే సర్జరీ చేశారు. దూకుడుగా సెక్స్ చేస్తున్నప్పుడు వేగంగా కదలడం వల్ల పురుషాంగంలోని రక్తనాళం పగిలిపోయి నొప్పి, వాపు ఉంటాయని డాక్టర్లు తెలిపారు. 20-40 ఏళ్ల మధ్య వయస్కుల్లో ఇలా జరుగుతుంటుందని వారు చెప్పారు. వెంటనే చికిత్స అందించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, ఇలాంటి ఘటనలు అంగస్తంభన సమస్యలకు దారితీస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
0 notes
ikontouch-blog · 7 years ago
Photo
Tumblr media
కాలీ ఫ్లవర్ రైస్ కాలీ ఫ్లవర్ రైస్ కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్‌ ముక్కలు- 2 కప్పులు, బియ్యం- 2 కప్పులు, బఠాణీలు- అరకప్పు, పచ్చిమిర్చి- 5, జీలకర్ర- అర టీస్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద- అర టీస్పూను, పసుపు- చిటికెడు, గరం మసాలా- 1 టీస్పూను, కొత్తిమీర- కొద్దిగా, నూనె- 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు- తగినంత. తయారీ విధానం: బియ్యాన్ని పొడిపొడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు వేసి కాలీఫ్లవర్‌ ముక్కలను 10 నిమిషాలు ఉడికించి ఆరబెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా నూనె వేసి ముదురు ఎరుపు రంగు వచ్చే దాకా వేగించాలి. బాణలిలో నూనె పోసి వేడెక్కాక జీలకర్ర, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, బఠాణీలు వేసి 2 నిమిషాలు వేగించాలి. తర్వాత కాలిఫ్లవర్‌ ముక్కలు, అన్నం, గరం మసాలా, ఉప్పు వేసి మరో 5 నిమిషాలు ఉంచి కొత్తిమీర వేసి దించేయాలి.
0 notes
ikontouch-blog · 7 years ago
Text
ప్రదీప్ పక్కన ఉన్న హీరోయిన్ ఎవరు?
యాంకర్ ప్రదీప్ న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఏ విధంగా చేశారో అందరికీ చెప్పేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పీకల దాకా తాగి మరీ దొరికాడు. తను ఎంతో ముచ్చట 2 కోట్ల రూపాయలతో కొన్న కారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉంది. ఇది అంతా తెలిసిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినప్పుడు ప్రదీప్ పక్క సీట్లో ఓ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎవరో కాదు ఓ అప్ కమింగ్ హీరోయిన్ అంట. కెమెరాలు చూసి ఆ హీరోయిన్ ముఖం దాచుకుంది. కనిపించకుండా…
View On WordPress
0 notes
ikontouch-blog · 7 years ago
Text
2019 ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాయంత్రం పోలవరం పనులపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం, హైదరాబాద్‌లో నీటి కొరత, 2019 ఎన్నికలు, ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ ఇచ్చిన పరిస్థితులపై ఆయన మాట్లాడారు.
సీఎం ఏమన్నారో ఒక్కసారి చూద్దాం..
“2019 ఎన్నికల్లో ఏపీలోని అన్ని స్థానాల్లో టీడీపీ గెలుస్తుంది. ఎక్కడైనా ఒకటి…
View On WordPress
0 notes
ikontouch-blog · 7 years ago
Text
ఒక్కరోజు కిక్కు 200 కోట్లు
కొత్త సంవత్సర వేడుకల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం ఏరులైపారింది. మందుబాబులు ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ఏకంగా రూ.200 కోట్లకుపైగా విలువైన మద్యాన్ని తాగేశారు. ఎక్సైజ్‌ శాఖ ప్రాథమిక లెక్కల ప్రకారం డిసెంబర్‌ 31 ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా రూ.207.7 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక డిసెంబర్‌ నెలలో మద్యం అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ ఒక్క నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.1,700 కోట్లకుపైగా…
View On WordPress
0 notes
ikontouch-blog · 7 years ago
Photo
Tumblr media
కేసీఆర్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు త���లంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు నిరంతర ఉచిత విద్యుత్‌ సరఫరా చేయడం అద్భుతమని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, దీనిని కేంద్రం, ఇతర రాష్ట్రాలు ఒక అధ్యయనాంశంగా(కేస్‌ స్టడీ)గా తీసుకోవాలని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను, పాలనాతీరును ఏపీలోనూ అమలు చేయాలన్నారు. కీలక అంశాలపై చర్చ సోమవారం రాత్రి ప్రగతిభవన్‌లో ఆయన సీఎం కేసీఆర్‌తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. పాలన, రాజకీయపరమైన అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల గురించీ చర్చించినట్లు తెలిసింది. ఆయన నివాసంలో దాదాపు గంటన్నర పాటు భేటీ జరిగింది. సాయంత్రం ఆరుగంటలకు కేసీఆర్‌ను కలిసేందుకు పవన్‌ ప్రగతిభవన్‌ వచ్చారు. సీఎం కార్యాలయ అధికారులు కేసీఆర్‌కు సమాచారం ఇవ్వగానే ఆయన స్పందించి, పవన్‌ను తననివాస భవనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. గంట తర్వాత కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు రాగా అప్పటి వరకు పవన్‌ సీఎం కార్యాలయ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. సీఎం రాగానే పవన్‌ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అక్కడే ఉన్న ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు, తెరాసనేత శ్రావణ్‌రెడ్డిలను సీఎం పరిచయం చేశారు. పల్లా తమ ఇంటిని కొనుగోలు చేశారని పవన్‌ చెప్పగా, మీ ఇల్లు ఆయన ఇష్టపడి తీసుకున్నారంటూ కేసీఆర్‌ చమత్కరించారు. అనంతరం ఇద్దరూ సమావేశమయ్యారు. రైతులకు సరైన న్యాయం రైతులకు సరైన న్యాయం చేశారని కేసీఆర్‌ను పవన్‌ ప్రశంసించినట్లు తెలిసింది. రైతులు పడే కష్టానికి ఎంత చేసినా తక్కువేనని, వారి సమస్యల పరిష్కారానికి గొప్ప నిర్ణయం తీసుకున్నారని అభినందించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఈ విధానం ఉండాలని, తాను వీలైతే ప్రధానిని కలిసి ఈ విషయం చెబుతానని అన్నట్లు సమాచారం. కేసీఆర్‌ ఆయనకు సమాధానమిస్తూ, తాను రైతునని, వారి కష్టాలు, నష్టాలు తనకు తెలుసన్నారు. కరెంటును పూర్తి స్థాయిలో అందించడం వల్ల రైతులకు మంచి భరోసా వస్తుందని, ప్రభుత్వం తమకు అండగా ఉందనే ఆత్మవిశ్వాసం ఉంటుందని చెప్పారు. ఉచిత విద్యుత్‌ ఆర్థికభారమైనా లోటు లేకుండా అమలుచేయాలని నిర్ణయించామని, దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం పనిచేసిందని చెప్పారు. ఎకరానికి రూ.8వేల పెట్టుబడి సాయం అద్భుతమైన పథకంగా నిలుస్తుందని కేసీఆర్‌ అన్నారు. పవన్‌ మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలను అద్భుతంగా నిర్వహించారని అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ��ిర్మాణం, మిషన్‌ భగీరథ పథకం ప్రజలకు అవసరమైనవేనన్నారు. తెలంగాణలోని యువతకు మరింత చేయూతనివ్వాలని, విద్యార్థులకు సమస్యలు రాకుండా చూడాలని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ద్వారానే గాక ఇతర మార్గాల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టామని కేసీఆర్‌ అన్నారు. విద్యార్థులకు రుసుముల భారం ఇతర సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రయోజనకరమైన చదువులు అందించేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. సామాజిక న్యాయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సుపరిపాలనను, ప్రజారంజక విధానాలకు తాము మద్దతు ఇస్తామని, ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తామని పవన్‌ చెప్పగా కేసీఆర్‌ ఆహ్వానించినట్లు తెలిసింది. సామాజిక సమస్యల మీద చురుగ్గా స్పందిస్తున్నారని కేసీఆర్‌ పవన్‌ను మెచ్చుకున్నట్లు సమాచారం. అభినందించేందుకు వచ్చా జనసేన అధినేత కేసీఆర్‌తో సమావేశం అనంతరం పవన్‌ కల్యాణ్‌ ప్రగతి భ���న్‌ బయట విలేకరులతో మాట్లాడారు.‘‘ సీఎంను నూతన సంవత్సరం సందర్భంగా కలిశాను. వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ విషయంపై ఆయనను అభినందించేందుకే వెళ్లాను. నిరంతర విద్యుత్‌ సరఫరా చూసి ఆశ్చర్యపోయా. తెలంగాణలో విద్యుత్‌ సరఫరా అసాధ్యమని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కానీ, కేసీఆర్‌ దానిని అమలు చేసిన తీరు నాకు నచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నాకు చాలా సందేహాలుండేవి. ఆయనను కలిసినప్పుడు ఇది ఎలా సాధ్యమైందో అడిగి తెలుసుకున్నాను. నేను ఏపీలో పర్యటించినప్పుడు.. హక్కుల సాధనకు కేసీఆర్‌ స్ఫూర్తిని చూసి నేర్చుకోవాలని చెబుతుంటా. ఉద్యమ పార్టీగా, తెరాస మీద, ఆపార్టీ నాయకుల మీద నాకు మొదటి నుంచి గౌరవం ఉంది. ఇరు రాష్ట్రాలలోని సమస్యలను పరస్పరం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.’’ అని అన్నారు.
0 notes
ikontouch-blog · 7 years ago
Text
నేరం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ కు జైలు శిక్ష?
నూతన సంవత్సర వేడుకల్లో మద్యం నడిపి వాహనాలు నడపొద్దని పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఓపక్క పోలీసులు స్పెషల్ డ్రైవ్స్ పెట్టి రోడ్లపై మందుబాబులను రెడ్ హ్యాండెడ్ గా కెమెరా సాక్షిగా పట్టుకుంటున్నారు. అయితే… మద్యం తాగి వాహనం నడపటం నేరం అని తెలిసీ ప్రముఖ���లు సైతం తప్పు చేస్తున్నారు. నేరస్థులుగా మారుతున్నారు.
తాజాగా మద్యం మత్తులో కారు నడుపుతూ.. తాజాగా ప్రముఖ యాంకర్ ప్రదీప్ డిసెంబర్ 31 రాత్రి…
View On WordPress
0 notes
ikontouch-blog · 7 years ago
Photo
Tumblr media
అభిమానులకు నయనతార కృతజ్ఞతలు కెరీర్‌ను ఆరంభించినప్పటి నుంచి ఏటా తన క్రేజీని అంతకంతకు పెంచుకుంటోంది నయనతార. గత ఏడాది ఆమె నటించిన 'అరం', 'డోరా', 'వేలైక్కారన్‌' చిత్రాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 'అరం'లో నటనకు విమర్శకులు సైతం జైకొట్టారు. వసూళ్ల పరంగానూ హిట్‌ అయింది. కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆమె తన అభిమానులకు లేఖ రాశారు. అందులో 'నా జీవితానికి సరైన అర్థానిచ్చిన అభిమానులకు కృతజ్ఞతలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మీ ప్రేమానురాగాలు నా జీవితాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాయి. శ్రమను మాత్రమే నమ్ముకుని.. మిగిలిన అన్ని విషయాలను భగవంతుడి దృష్టికే వదిలేయాన్న విషయాన్ని తెలుసుకున్నా. మీ ప్రేమతో కమర్షియల్‌ చిత్రాలు మాత్రమే కాకుండా 'అరం' వంటి సందేశాత్మక సినిమాల్లో కూడా నటింగలనని నిరూపించారు. నాకు సహకరించిన మీడియా, పాత్రికేయులు, సోషల్‌ మీడియా, విశ్లేషకులు,, సినీ ప్రముఖులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ప్రజలు తమ హృదయాల్లో చోటు కల్పించినందుకు ఆనందంగా ఉంది. 2018లో అందరికీ మరింత ఆనందాన్ని చేకూర్చే విధంగా ఉంటుందని నమ్ముతున్నా.
0 notes
ikontouch-blog · 7 years ago
Text
ఏడో తరగతి విద్యార్థిని శిరీష(12) ఆత్మహత్య
పుట్టినరోజు వేడుకలకు రూ.500 ఇవ్వలేదన్న మనస్తాపంతోనే రాయపర్తి: పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలన్న కుమార్తె ఆశ ఒకవైపు..దాన్ని నెరవేర్చలేని తల్లిదండ్రుల నిస్సహాయత ఇంకోవైపు. రెండింటి మధ్య నలిగిన పసి మనసు ఆత్మహత్య వైపే మొగ్గుచూపింది. రూ.500 కోసం అకారణంగా మృత్యువు పాలైంది. వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలంలో సోమవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు..ఏకేతండా శివారు ర్యాగెట్లతండాకు చెందిన గుగులోతు…
View On WordPress
0 notes
ikontouch-blog · 7 years ago
Photo
Tumblr media
మానవత్వానికి మరోరూపం! ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలపై పడుకున్న వ్యక్తి రైలు ఆపి కాపాడిన కేరళ ఎక్స్‌ప్రెస్‌ చోదకుడు పెద్దపల్లి, న్యూస్‌టుడే: ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలపై పడుకున్న వ్యక్తిని కాపాడేందుకు రైలు చోదకుడు సూపర్‌ఫాస్ట్‌ రైలును ఆపి మానవత్వాన్ని చాటుకున్న ఉదంతమిది. ఈ అరుదైన ఘటనకు పెద్దపల్లి జిల్లా వేదికైంది. మానకొండూర్‌ మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన ఎరుకల సత్యరవీందర్‌గౌడ్‌కు పదహారేళ్ల కిందట శ్రీరాంపూర్‌ మండలం కూనారం గ్రామానికి చెందిన శోభారాణితో వివాహమైంది. కుటుంబంలో కలతల కారణంగా దంపతులు పదిహేనేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇటీవల ఆస్తి పంపకాల విషయంలోనూ గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆయన ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికొచ్చాడు. సోమవారం చివరిసారిగా భార్యను చూసేందుకు కూనారం వెళ్లాడు. ఆమె లేకపోవడంతో..కుమారుణ్ని కలిశాడు. తర్వాత గొల్లపల్లి రైల్వేగేటు సమీపంలో పట్టాలపై పడుకున్నాడు. కాజీపేట నుంచి బలార్షా వైపు వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌ దూరం నుంచి గమనించి సమీపంలో రైలు అపాడ��. బాధితుణ్ని అటుగా వెళ్తున్న స్థానికులకు అప్పగించాడు. కదులుతున్న రైలు కింద పడేందుకు మరోసారి యత్నించిన సత్యరవీందర్‌గౌడ్‌ను స్థానికులు అడ్డుకుని బంధువులకు అప్పగించారు.
0 notes